
తెలంగాణలో పింఛన్ల పంపిణీలో కీలక మార్పు..! ఇకపై కొత్త రూల్..
తెలంగాణలో ఆసరా పింఛన్ల పంపిణీలో పారదర్శకత పెంచేందుకు, అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో విజయవంతంగా అమలవుతున్న ‘ముఖ గుర్తింపు’ (ఫేషియల్ రికగ్నిషన్) విధానాన్ని ఇకపై రాష్ట్రంలోని అన్ని పట్టణాలు, నగరాల్లోనూ అమలు చేయనుంది. ఈ విధానం ద్వారా పింఛన్ల పంపిణీలో ఎదురవుతున్న































































