
అసెంబ్లీలో ఆసక్తికర దృశ్యం: బీజేపీ కార్యాలయంలో రాజాసింగ్ సందడి.. కేటీఆర్ సరదా వ్యాఖ్యలు!
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తొలిరోజున గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బీజేపీ లెజిస్లేటివ్ పార్టీ (BJLP) కార్యాలయానికి వెళ్లడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కార్యాలయంలో ఉన్న బీజేపీ ఎమ్మెల్యేలతో ఆయన సుమారు గంటకు పైగా భేటీ అయ్యారు. దీనిపై స్పందించిన రాజాసింగ్.. బీజేఎల్పీ కార్యాలయం తన ‘పాత ఇల్లు’
































































