
నటి ప్రత్యూష మృతి కేసు: సుప్రీంకోర్టు తీర్పుపై తల్లి సరోజినీ దేవి భావోద్వేగ ప్రతిస్పందన
సుమారు రెండు దశాబ్దాల క్రితం టాలీవుడ్ను కుదిపేసిన సినీ నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుపై ఆమె తల్లి సరోజినీ దేవి స్పందించారు. ప్రధాన నిందితుడు సిద్ధార్థ రెడ్డిని వెంటనే పోలీసులకు లొంగిపోవాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించడాన్ని ఆమె స్వాగతించారు. అయితే, తన కుమార్తెను పొట్టనబెట్టుకున్న వారికి
































































