
పహల్గామ్ దాడి వెనుక పాక్ కుట్ర.. హఫీజ్ సయీద్ను నిందితుడిగా చేర్చిన ఎన్ఐఏ..
కశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. పాకిస్థాన్కు చెందిన లష్కరే తోయిబా (ఎల్ఈటీ) వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ను నిందితుడిగా పేర్కొంటూ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అదనపు చార్జ్షీట్ను దాఖలు చేసింది. ఈ దాడి వెనక సరిహద్దు అవతల నుంచి పన్నిన కుట్ర, ఉగ్రవాద సంస్థల































































