
లిక్కర్ స్కామ్ కేసులో కవితకు క్లీన్ చిట్: తదుపరి లక్ష్యం కొత్త పార్టీయేనా? తెలంగాణ రాజకీయాల్లో మారుతున్న సమీకరణాలు!
దాదాపు మూడేళ్ల పాటు దేశ రాజకీయాలను కుదిపేసిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు రౌస్ అవెన్యూ కోర్టు పూర్తి విముక్తి కల్పించింది. సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీట్లో సరైన ఆధారాలు లేవని, మనీ ట్రయల్ జరిగినట్లు సాక్ష్యాలు దొరకలేదని కోర్టు తేల్చి చెప్పింది. ఈ తీర్పుతో కవితతో































































