
సింగరేణిలో రూ.1600 కోట్ల స్కామ్.. కిషన్ రెడ్డికి కేటీఆర్ లేఖ..!
సింగరేణిలో జరిగిన 1600 కోట్ల భారీ కుంభకోణం పై వెంటనే విచారణ జరపాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్ర బొగ్గుగనులశాఖ మంత్రి కిషన్ రెడ్డికి శుక్రవారం లేఖ రాశారు. తెలంగాణ కొంగుబంగారమైన సింగరేణిలో మరో భారీ కుంభకోణం కార్మిక లోకాన్ని తీవ్రంగా కలవరపరుస్తోందని


























































