
బీజేపీ ఎంపీకి బీఆర్ఎస్ లీడర్ స్క్రిప్టా..! సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు..!
కాళేశ్వరం ప్రాజెక్టుపై సీఎ రేవంత్ రెడ్డి మాట్లాడారు. మహరాష్ట్రలో వర్షాల వల్ల వస్తున్న గోదావరి నది జలాలను రాష్టంలో ఉన్న కరువు ప్రాంతానికి అందించాలని రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్, బీజేపీ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం పై బురద జల్లడంకోసం ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఈటల అవాస్తవాలు.. కాళేశ్వరం అంశంలో

































































