
ఖరీఫ్పై ఎల్నినో ఎఫెక్ట్.. రంగంలోకి కేంద్ర ప్రభుత్వం..
ఈ ఏడాది ఎల్నినో ప్రభావంతో నైరుతి రుతుపవనాలు బలహీనంగా ఉంటాయని, వర్షపాతం తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రాబోయే ఖరీఫ్ సీజన్లో రైతులు నష్టపోకుండా ఉండేందుకు ముందస్తు కార్యాచరణ ప్రణాళికను ప్రారంభించింది. ఇందులో భాగంగా అన్ని రాష్ట్రాలకు





























































