
రైతులకు తీపి కబురు: మార్చి 22న రైతు భరోసా నిధుల విడుదల – మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
తెలంగాణలోని సుమారు 70 లక్షల మంది రైతులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక సమాచారం అందించారు. ఈ నెల 22వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లోకి విడుదల చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ, రైతుల సంక్షేమమే
































































