
బంగ్లాదేశ్ ఎన్నికల్లో హిందూ అభ్యర్థుల ఘనవిజయం: నలుగురు ఎంపీలుగా ఎన్నిక.. జమాతే ఇస్లామీపై భారీ ఆధిక్యం!
బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికల్లో నలుగురు హిందూ అభ్యర్థులు ఎంపీలుగా గెలుపొంది సరికొత్త చరిత్ర సృష్టించారు. తారిక్ రెహమాన్ నాయకత్వంలోని బీఎన్పీ తరఫున పోటీ చేసిన వీరు, మైనారిటీలపై దాడులు జరుగుతున్న క్లిష్ట సమయంలో విజయం సాధించడం గమనార్హం. వీరిలో ముఖ్యంగా బీఎన్పీ సీనియర్ నేత గాయేశ్వర్ చంద్ర రాయ్ ఢాకా-3

































































