
టెలిగ్రామ్ ఒక కొత్త డార్క్ వెబ్.. సైబర్ క్రైమ్స్కు అడ్డా..
మెసేజింగ్ ప్లాట్ఫామ్ టెలిగ్రామ్ ఒక ‘కొత్త డార్క్ వెబ్’గా రూపాంతరం చెందిందని, సైబర్ నేరగాళ్లు, ఉగ్రవాదులు, పరీక్షల అక్రమాలకు పాల్పడే ముఠాలకు ఇది అడ్డాగా మారిందని కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ హైకోర్టుకు విన్నవించింది. నీట్-యూజీ 2026 రీ-టెస్ట్ నేపథ్యంలో టెలిగ్రామ్పై విధించిన తాత్కాలిక నిషేధాన్ని సమర్థిస్తూ ప్రభుత్వం ఈ మేరకు



























































