
జనజీవన స్రవంతిలోకి 130 మంది మావోయిస్టులు: సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో భారీ లొంగుబాటు
తెలంగాణ రాష్ట్ర శాంతిభద్రతల చరిత్రలో శనివారం ఒక కీలక మైలురాయి నమోదైంది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సమక్షంలో ఏకంగా 130 మంది మావోయిస్టులు తమ ఆయుధాలను పోలీసులకు అప్పగించి జనజీవన స్రవంతిలో చేరారు. దశాబ్దాల కాలంగా అడవుల్లో సాయుధ పోరాటం చేస్తున్న ఇంతటి భారీ సంఖ్యలో సభ్యులు ఒకేసారి






























































