
నెల్లూరు జిల్లాలో పదో తరగతి పరీక్షలకు పటిష్ట భద్రత: 144 సెక్షన్ విధిస్తూ ఎస్పీ డా. అజిత ఆదేశాలు
నెల్లూరు జిల్లావ్యాప్తంగా మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు జరగనున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షల కోసం పోలీస్ శాఖ పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. జిల్లా ఎస్పీ డా. అజిత వేజెండ్ల తెలిపిన వివరాల ప్రకారం, జిల్లాలోని మొత్తం 176 పరీక్షా కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ































































