AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మరికాసేపట్లో కలెక్టర్లతో సీఎం కేసీఆర్‌ సమావేశం

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్‌ మరికాసేపట్లో కలెక్టర్లతో సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు, ఇళ్ల స్థలాల పంపిణీపై చర్చించనున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అధికారులకు, మంత్రులకు దిశానిర్దేశం చేయనున్నారు.

కాగా, రాష్ట్ర ప్రభుత్వం జూన్ 2వ తేదీ నుంచి 22వ తేదీ వరకు 10 రోజులపాటు రాష్ట్ర అవతర దినోత్సవ ఉత్సవాలు జరుపనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10