AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

పోలాండ్‌, ఉక్రెయిన్ ప‌ర్య‌ట‌న‌కు ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 21, 22 తేదీల్లో పోలాండ్‌లో, 23న ఉక్రెయిన్‌లో పర్యటించనున్నారు. 45 ఏళ్ల తర్వాత భారత ప్రధాని పోలాండ్‌లో పర్యటిస్తుండ‌డం గమనార్హం. ఇరు దేశాల మ‌ధ్య‌ దౌత్య సంబంధాల స్థాపనకు 70 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ పర్యటన జరుగుతుందని MEA కార్యదర్శి (వెస్ట్) తన్మయ లాల్ తెలిపారు. అలాగే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆహ్వానం మేరకు ప్రధాని మోడీ ఆ దేశంలో పర్యటిస్తారని తెలిపారు.

ANN TOP 10