AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఆగని కరోనా ఉధృతి

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. శుక్రవారం కొత్తగా 11,109 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో యాక్టివ్‌ కేసుల సంఖ్య 49,622 వరకు చేరుకుంది. కరోనాతో మరో 29 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా బారిన పడినవారిలో ఇప్పటి వరకు మొత్తం 4,42,16,853 మంది కోలుకున్నారు. మొత్తం 5,31,064 మంది వైరస్‌ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. స్కూళ్లు, కాలేజీలు ఇతర బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు తప్పనిసరని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.

ANN TOP 10