‘ఊహలు గుసగుసలాడే’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రాశీ ఖన్నా… ఆ తర్వాత గోపిచంద్తో చేసిన ‘జిల్’ మూవీతో తెలుగు ఆడియన్స్ మనసు దోచుకుంది. ఇక ఇటీవల రాశీ ఖన్నా తెలుగులో థాంక్యూలో నటించింది. అది అలా ఉంటే రాశీఖన్నా 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. దీనికి సంబంధించి ఆమె కొన్ని ఫొటోలను పంచుకున్నారు. ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి.
