AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

పెళ్లి పీటల మీద నుంచి.. పోలింగ్ బూత్‌కి

కన్నడనాట పోలింగ్‌లో పెళ్లి పీటల మీద నుంచి వచ్చి ఓటు వేస్తున్న దృశ్యాలు ఆకట్టుకుంటున్నాయి. మైసూరులోని ఓ పోలింగ్ బూత్‌లో పెళ్లికూతురు, పెళ్లికొడుకు తమ కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరి ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పెళ్లి జరుగుతున్నప్పటికీ బాధ్యతాయుతంగా వచ్చి ఓటు వేయడంపట్ల వారికి అభినందనలు వెల్లువెత్తున్నాయి.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10