AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ములుగు జిల్లా పరిషత్ చైర్మన్ హఠాన్మరణం

ములుగు జిల్లా పరిషత్ చైర్మన్ కుసుమ జగదీష్ హఠాన్మరణం చెందాడు. కుసుమ జగదీష్ గుండెపోటుతో చనిపోయాడు. హనుమకొండలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. గతంలో కుసుమ జగదీష్ మైల్డ్ హార్ట్ స్ట్రోక్ వచ్చింది. టిఆర్‌ఎస్ పార్టీ నుంచి ములుగు జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికయ్యారు. జగదీష్ అకాల మరణపట్ల సిఎం కెసిఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జగదీష్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. జగదీష్ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

ANN TOP 10