AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఓటు హక్కు వినియోగించుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న…

యాదాద్రి భువనగిరి జిల్లాలోని తుర్కపల్లి (ఎం) మండల కేంద్రంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న, అతని భార్య మమతలక్ష్మి లతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును పట్టభద్రులందరూ ఉపయోగించుకోవాలని కోరారు.

ANN TOP 10