AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

‘తెలంగాణకు నేను తోబుట్టువును’.. రాఖీ వేడుకలో గవర్నర్ తమిళిసై

తెలంగాణకు తాను తోబుట్టువునని గవర్నర్ తమిళిసై సౌందరాజన్ అన్నారు. రాజ్‌భవన్‌లో రాఖీ పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ‘రాఖీ ఫర్ సోల్జర్స్’ అనే పేరుతో సంస్కృతి ఫౌండేషన్, రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై పాల్గొన్నారు. ఈ సందర్బంగా పలువురు ఆర్మీ సోల్జర్స్, అధికారులకు గవర్నర్ రాఖీ కట్టారు.

ANN TOP 10