AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

తెలంగాణ గవర్నర్‌గా సీపీ రాధాకష్ణన్.. సీఎం రేవంత్ అభినందనలు

తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా అదనపు బాధ్యతల్లో నియమితులైన సీపీ రాధాకృష్ణన్‌ ఇవాళ పదవీ స్వీకార ప్రమాణం చేశారు. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్‌ అరాధే నూతన గవర్నర్‌తో ప్రమాణం చేయించారు. బుధవారం రాజ్‌భవన్‌లో నిరాడంబరంగా సాగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.

నూతన గవర్నర్‌కు శుభాభినందనలు తెలియజేశారు. కాగా, రాధాకృష్ణన్ ప్రస్తుతం జార్ఖంగ్ పూర్తిస్థాయి గవర్నర్‌గా కొనసాగుతున్నారు. పుదిచ్చేరి లెప్ట్‌నెంట్ గవర్నర్‌గాను ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించారు.

ANN TOP 10