AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

అమిత్‌షా ఘన విజయం.. 4.10 లక్షల ఓట్ల మెజారిటీ

గాంధీనగర్‌లో 5 లక్షల పైచిలుకు ఓట్లు సాధించిన షా
ఎన్డీఏ కూటమి ఖాతాలో మొదటి సీటు

(అమ్మన్యూస్, గుజరాత్‌ ):
కేంద్ర హోంమంత్రి, బీజేపీ సీనియర్‌ నేత అమిత్‌ షా ఘన విజయం సాధించారు. ఎన్డీఏ కూటమికి తొలి విజయాన్ని కట్టబెట్టారు. గుజరాత్‌ లోని గాంధీనగర్‌ నుంచి పోటీ చేసిన అమిత్‌ షా.. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్‌ అభ్యర్థి సోనాల్‌ రమణ్‌ భాయి పటేల్‌ మీద 4.10 లక్షల ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. అమిత్‌ షాకు మొత్తంగా 5.26 లక్షల ఓట్లు పోలవగా.. ఆయన ప్రత్యర్థి రమణ్‌ భాయి పటేల్‌ కు 1.15 లక్షల ఓట్లు దక్కాయి.

ANN TOP 10