AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సొంతూర్లకు ఓటర్లు.. ఎల్బీ నగర్‌లో భారీగా ట్రాఫిక్‌ జామ్

హైదరాబాద్‌: ఎన్నికల నేపథ్యంలో నగరవాసులు సొంతూర్లకు పయణమయ్యారు. దీంతో హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరిగిపోయింది. బస్సులతోపాటు సొంత వాహనాల్లో ఓటర్లు తరలివెళ్తుండటంతో ఎల్బీనగర్‌లో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ (Traffic Jam) అయింది. ఎల్బీనగర్‌ నుంచి పనామా వరకు వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి.

ANN TOP 10