సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ తన అభ్యర్థుల మూడో జాబితాను విడుదల చేసింది. 13 మంది ఎంపీ అభ్యర్థులు, 11 మంది అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది.
అసెంబ్లీ అభ్యర్థులు వీరే..
1. పలాస – గౌతు శిరీష
2. పాతపట్నం – మామిడి గోవింద్ రావు
3. శ్రీకాకుళం – గొండు శంకర్
4. శృంగవరపుకోట – కోళ్ల లలితా కుమారి
5. కాకినాడ సిటీ – వనమాడి వెంకటేశ్వరరావు
6. అమలాపురం(ఎస్సీ) – అయితాబత్తుల ఆనంద రావు
7. పెనమలూరు – బోడె ప్రసాద్
8. మైలవరం – వసంత వెంకట కృష్ణ ప్రసాద్
9. నరసరావుపేట – డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు
10. చీరాల – మద్దులూరి మాలకొండయ్య యాదవ్
11. సర్వేపల్లి – సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
పార్లమెంట్ అభ్యర్థులు..
1. శ్రీకాకుళం – కింజారపు రామ్మోహన్ నాయుడు
2. విశాఖపట్నం – మాత్కుమిల్లి భరత్
3. అమలాపురం – గంటి హరీష్ మాధుర్
4. ఏలూరు – పుట్టా మహేష్ యాదవ్
5. విజయవాడ – కేశినేని శివనాథ్ (చిన్ని)
6. గుంటూరు – పెమ్మసాని చంద్రశేఖర్
7. నరసరావుపేట – లావు శ్రీ కృష్ణ దేవరాయలు
8. బాపట్ల టి. కృష్ణ ప్రసాద్
9. నెల్లూరు – వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి
10. చిత్తూరు – దగ్గుమళ్ల ప్రసాద్ రావు
11. కర్నూలు – బస్తిపాటి నాగరాజు(పంచలింగాల నాగరాజు)
12. నంద్యాల – బైరెడ్డి శబరి
13. హిందూపూర్ – బీకే. పార్థసారధి.









