AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

భారత జాగృతి కమిటీలన్నీ రద్దు

భారత జాగృతి కమిటీలన్నీ రద్దయ్యాయి. విదేశీ, జాతీయ, రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామస్థాయి కమిటీలన్నింటినీ రద్దు చేస్తున్నట్లు భారత్‌ జాగృతి అధ్యక్షురాలు కవిత కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కమిటీల రద్దు తక్షణం అమలులోకి వస్తుందని కార్యాలయంలో పేర్కొంది. అయితే, కమిటీల రద్దుకు సంబంధించి కారణాలు తెలియరాలేదు.

ANN TOP 10