శ్రీ మహాశక్తి దేవాలయ వార్షికోత్సవం సందర్భంగా హంపి పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ జగద్గురు శంకరాచార్య హంపి విరూపాక్ష విద్యారణ్య భారతి స్వామి కరీంనగర్ విచ్చేశారు. ఈ క్రమంలో బండి సంజయ్ వారిని కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. పలు అంశాలపై వారితో చర్చించారు.

శ్రీ మహాశక్తి దేవాలయ వార్షికోత్సవం సందర్భంగా హంపి పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ జగద్గురు శంకరాచార్య హంపి విరూపాక్ష విద్యారణ్య భారతి స్వామి కరీంనగర్ విచ్చేశారు. ఈ క్రమంలో బండి సంజయ్ వారిని కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. పలు అంశాలపై వారితో చర్చించారు.