
పాకిస్థాన్ గూఢచర్యం కేసులో తవ్వేకొద్డీ వెలుగు చూస్తున్న నిజాలు..!
పాకిస్థాన్ కోసం గూఢచర్యం చేస్తోందన్న ఆరోపణలపై ప్రముఖ యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా (33) అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం హర్యానా పోలీసుల అదుపులో ఉన్న ఆమెపై పలు కీలక ఆరోపణలు ఉన్నాయి. పాకిస్థాన్పై ఆమెకున్న అభిమానం, అక్కడి ఏజెంట్లతో సంబంధాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. జ్యోతి