
చంపాపేట్ కార్పొరేటర్ వంగ మధుసూదన్ రెడ్డి ఆకస్మిక మృతి
చంపాపేట్ : ఎల్బీ నగర్ నియోజకవర్గ పరిధిలోని చంపాపేట్ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ వంగ మధుసూదన్ రెడ్డి ఆకస్మికంగా మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైటెక్ సిటీలోని స్టార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో శనివారం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి వార్త తెలియగానే చంపాపేట్






























































