AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

జనవరి 20న దావోస్‌కు సీఎం రేవంత్‌..

సీఎం రేవంత్‌ రెడ్డి దావోస్‌ పర్యటన‌కు వెళ్లన‌న్నారు. జనవరి 20 నుంచి 24 వరకు ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సుకు ముఖ్యమంత్రి హాజరయ్యే అవకాశం ఉంది. తెలంగాణకు పెట్టుబడులు ఆకర్షించే ఉద్దేశంతో ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర ప్రతినిధులు బృందం దావోస్‌లో పర్యటించబోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ పర్యటన నిమిత్తం ఐటీ శాఖ బడ్జెట్‌ నుంచి రూ.12.30 కోట్లు మంజూరు చేస్తూ ప్రత్యేక సీఎస్‌ జయేష్‌ రంజన్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

ANN TOP 10