AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన హీరో రాజ్ తరుణ్

సినీ నటుడు రాజ్ తరుణ్ హైకోర్టును ఆశ్రయించారు. తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నటి లావణ్య ఫిర్యాదుతో నార్సింగి పోలీస్ స్టేషన్‌లో నటుడిపై కేసు నమోదయింది. దీంతో ఆయన ఈ రోజు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.

ANN TOP 10