AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఎమ్మెల్యే రాజాసింగ్‌పై కేసు నమోదు

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై మరో కేసు నమోదు అయ్యింది. లోక్ సభ ఎన్నికల పోలింగ్ వేళ ఎమ్మెల్యే రాజాసింగ్ ఓటును వినియోగించుకునేందుకు మంగళ్ హాట్ పరిధిలోని ఎస్ఎస్‌కే జూనియర్ కళాశాలకు వెళ్లారు. ఈ క్రమంలోనే పోలింగ్ బూత్‌లోకి వెళ్లిన ఆయన.. పోలింగ్ అధికారులపై అనుచిత కామెంట్స్ చేశారు. దీంతో ఎన్నికల అధికారులు ఆయనపై మంగళ్ హాట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అధికారుల ఫిర్యాదు మేరకు రాజాసింగ్‌పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

ANN TOP 10