అనుపమ పరమేశ్వరన్ మలయాళీ ‘ప్రేమమ్’ సినిమాతో ఎంత పాపులర్ అయ్యిందో తెలిసిందే. ఆ సినిమాతో అనుపమకు తెలుగులో కూడా చాలా సినిమా అవకాశాలోచ్చాయి. అనుపమ లేటెస్ట్గా తెలుగులో కార్తికేయ 2లో నటించారు. ఈ సినిమా 2022 ఆగస్టు 13న విడుదలై మంచి ఆదరణ పొందింది. ఆ తర్వాత మరోసారి నిఖిల్, అనుపమ జంటగా వచ్చిన 18 పేజెస్ కూడా మంచి విజయాన్ని అందుకుంది. సోషల్ మీడియాలోను ఎప్పుడు యాక్టివ్గా ఉంటూ అభిమానులకు దగ్గరగా ఉంటుంది ముద్దుగుమ్మ. అనుపమ ఓనం పండుగ సందర్భంగా తాజాగా కొన్ని ఫొటోలను పంచుకున్నారు. అవి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
