హైదరాబాద్: భాగ్యనగరంలోని ఫిల్మ్నగర్లో దారుణం చోటుచేసుకుంది. ఇద్దరు యువతులతో యువకుడు శివప్రసాద్ ప్రేమాయణం నడిపించాడు. విషయం తెలిసిన శివ ప్రసాద్ను ఇద్దరు యువతులు నిలదీశారు. ఇద్దరు పెళ్లికి నిరాకరించడంతో శివ ప్రసాద్(23) ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
