AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఈ నెల 26 నుంచి 36 రైళ్ల రద్దు.. కారణమేంటంటే..

దక్షిణ మధ్య రైల్వే ఈ నెల 26 నుంచి వచ్చే నెల 2 వరకూ ఏకంగా 36 రైళ్లను రద్దు చేసింది. అలాగే పలు ఎంఎంటీఎస్ రైళ్లను సైతం రద్దు చేసింది. హైదరాబాద్ – సికింద్రాబాద్ మార్గంలో ట్రాక్ మరమ్మతు పనుల కోసం ఈ రైళ్ల రద్దును దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

26 నుంచి రద్దు కానున్న ఎంఎంటీఎస్ రైళ్లు ఏవంటే..

లింగంపల్లి – హైదరాబాద్

హైదరాబాద్ – లింగంపల్లి

చందానగర్ – లింగంపల్లి

లింగంపల్లి – చందానగర్

లింగంపల్లి – ఫలక్నుమ

ఫలక్‌నుమ – లింగంపల్లి

రామచంద్రపురం – ఫలక్‌నుమ

రద్దు కానున్న 36 రైళ్లు..

కాజీపేట-డోర్నకల్ డోర్నకల్-కాజీపేట

డోర్నకల్ విజయవాడ

విజయవాడ డోర్నకల్

భద్రాచలం – విజయవాడ

విజయవాడ – భద్రాచలం

సికింద్రాబాద్ – వికారాబాద్

వికారాబాద్ – సికింద్రాబాద్

సికింద్రాబాద్ – వరంగల్

వరంగల్ – హైదరాబాద్

సిర్పూర్ టౌన్ – కరీంనగర్

కరీంనగర్ – సిర్పూర్ టౌన్ కరీంనగర్ -నిజామాబాద్

నిజామాబాద్-కరీంనగర్

కాజీపేట-సిర్పూర్ టౌన్

బల్హర్షా-కాజీపేట

భద్రాచలం – బళ్లార్ష

సిర్పూర్ టౌన్ – భద్రాచలం

కాజీపేట – బల్హర్షా

బల్హర్షా-కాజీపేట

కాచిగూడ-మహబూబ్‌నగర్

మహబూబ్‌నగర్- కాచిగూడ కాచిగూడ – రాయచూరు

రాయచూరు – గద్వాల్

గద్వాల్ – రాయచుర్

రాయచురు – కాచిగూడ

సికింద్రాబాద్ – మేడ్చల్

మేడ్చల్-సికింద్రాబాద్

ANN TOP 10