AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఫిల్మ్‌నగర్‌లో రోడ్డు ప్రమాదం: మహిళ మృతి

హైదరాబాద్: ఫిల్మ్‌నగర్‌లో మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్కూటీని ట్రాలీ ఆటో ఢీకొట్టడంతో ఓ మహిళ మృతి చెందింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతులురాలు సంధ్యగా గుర్తించారు. సంవత్సరం క్రితం సంధ్య భర్త విష్ణు ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లిదండ్రుల మృతితో ముగ్గురు చిన్నారులు అనాథలయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

ANN TOP 10