AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మరికాసేపట్లో కలెక్టర్లతో సీఎం కేసీఆర్‌ సమావేశం

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్‌ మరికాసేపట్లో కలెక్టర్లతో సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు, ఇళ్ల స్థలాల పంపిణీపై చర్చించనున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అధికారులకు, మంత్రులకు దిశానిర్దేశం చేయనున్నారు.

కాగా, రాష్ట్ర ప్రభుత్వం జూన్ 2వ తేదీ నుంచి 22వ తేదీ వరకు 10 రోజులపాటు రాష్ట్ర అవతర దినోత్సవ ఉత్సవాలు జరుపనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

ANN TOP 10