AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లను ప్రారంభించిన మంత్రి తలసాని

హైదరాబాద్‌లో లక్ష డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లు కట్టించామని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. పేదలు ఆత్మగౌరవంతో జీవించాలని సీఎం కేసీఆర్‌ డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లు కట్టిస్తున్నారని చెప్పారు. ఈ ఇండ్లలో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు. హైదరాబాద్‌ గోషామహల్‌ నియోజకవర్గంలోని మురళీధర్‌బాగ్‌లో రూ.10 కోట్లతో నిర్మించిన 120 డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లను మంత్రి మహమూద్‌ అలీతో కలిసి మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ప్రారంభించారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10