AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కేఎస్‌ఆర్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఘనంగా దసరా వేడుకలు

డైట్‌ కాలేజి మైదానంలో రావణ దహనం
పాల్గొన్న కంది శ్రీనివాసరెడ్డి

(అమ్మన్యూస్, ఆదిలాబాద్‌):
సనాతన హిందూ ఉత్సవ సమితి కేఎస్‌ఆర్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో దసరా వేడుకలు ఘనంగా జరిగాయి. డైట్‌ కాలేజి మైదానంలో రావణ దహనం కనువిందు చేసింది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్‌ పార్టీ ఆదిలాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌ చార్జి కంది శ్రీనివాసరెడ్డి కుటుంబసభ్యులతో హాజరయ్యారు. భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చి కార్యక్రమాన్ని తిలకించారు. అంతకుముందు కంది శ్రీనివాస రెడ్డి క్యాంపు కార్యాలయంలోనూ దసరా వేడుకలు నిర్వహించారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10