AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

117 పరుగులకే భారత్ ఆలౌట్

విశాఖపట్నం: డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్టేడియంలో భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో వన్డేలో భారత్ 117 పరుగులకే ఆలౌట్ అయింది. ఆస్ట్రేలియా 118 పరుగుల విజయ లక్ష్యాన్ని అందించింది. కంగారూ బౌలర్ల ధాటికి టీమిండియా బ్యాటర్లు నిలబడలేక పోయారు. 26 ఓవర్లలో కుప్పకూలిపోయారు. విరాట్ కోహ్లి 31, జడేజా 16, రోహిత్ శర్మ 13, రాహుల్ 9, కుల్దీప్ 4, హార్దిక్ పాండ్యా 1, శుభ్ మన్ గిల్, సూర్యకుమార్ , షమి డకౌట్ అయ్యారు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్ 5, అబాట్ 3, ఇల్లీస్ 2 వికెట్లు పడగొట్టారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10